శంషాబాద్‌లో ఘరానా మోసం | man cheats as customs officer | Sakshi

శంషాబాద్‌లో ఘరానా మోసం

Aug 15 2013 6:34 PM | Updated on Sep 1 2017 9:51 PM

తక్కువ ధరకు బంగారం ఇస్తానని ఓ వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డ ఘటన గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.

హైదరాబాద్: తక్కువ ధరకు బంగారం ఇస్తానని ఓ వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డ ఘటన గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. తాను కస్టమ్స్ ఆఫీసర్‌నని, తన వద్ద బంగారం ఉందని మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి బోల్తా కొట్టించాడు. తక్కువ ధరకు బంగారం ఇస్తాననడంతో నమ్మిన ఆ వ్యక్తి  రూ. కోటి నలబై మూడు లక్షలు అతనికి సమర్పించాడు. దీంతో అతను చడీ చప్పుడు లేకుండా ఉడాయించాడు.  మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి  శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫిర్యాదు చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement