విజయవాడ నుంచి చైన్నె వెళ్లే పినాకిని ఎక్స్ప్రెస్ (12711) రైలుకు ప్రమాదం తప్పింది.
రైలు పట్టా విరిగి ఉండటాన్ని గమనించారు. ఆపట్టాను అప్పటికే రైలు ఇంజిన్తో పాటు నాలుగు బోగీలు దాటాయి. ఆయన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తెనాలి వే ఇన్స్పెక్టర్ రామకృష్ణ నేతృత్వంలో సిబ్బంది వచ్చి సుమారు గంటన్నరపాటు శ్రమించి రైలుపట్టాకు రెండు ముక్కలను తాత్కాలికంగా జాయింట్ చేశారు. అనంతరం రైలును పంపించారు.