‘ఆ ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలి’ | MLA Gopireddy srinivasa Reddy Fires On Chandrababu In Guntur | Sakshi

‘ఆ ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలి’

Sep 21 2019 2:41 PM | Updated on Sep 21 2019 2:45 PM

MLA Gopireddy srinivasa Reddy Fires On Chandrababu In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు :  టీడీపీ నేతల అరాచకాలపై నరసరావుపేట ఎమ్మెల్యే డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కత్తిపోట్లకు గురైన వెంకటరెడ్డిని శనివారం ఎమ్మెల్యే పరామర్శించారు. చంద్రబాబు పునరావాస కేంద్రంలోని వ్యక్తే కత్తితో దాడి చేశాడని విమర్శించారు. ఆ ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నేతలే దాడులు చేస్తూ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement