చెట్టును ఢీ కొన్న ఆర్టీసీ బస్సు | No one injured in RTC bus rams tree | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీ కొన్న ఆర్టీసీ బస్సు

Published Tue, May 5 2015 10:19 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

ప్రకాశం జిల్లా సంతమాగులూరు వద్ద ఆర్టీసీ బస్సు చెట్టును ఢీ కొట్టింది.

ఒంగోలు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు వద్ద ఆర్టీసీ బస్సు చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తోపాటు 33 మంది  ప్రయాణికులకు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. బస్సు ముందు భాగం ధ్వంసమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అలాగే ఇదే మండలంలోని ఏల్చూరు వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ఆటో ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement