ప.గో.జిల్లా: కామవరపు కోట మండలం జల్పవారిగూడెంలో ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. భర్త వేధింపులు ఇందుకు కారణం.వీరి పరిస్థితి విషమంగా ఉండంతో జంగారెడ్డిగూడెం ఆసుప్రతికి తరలించారు.కోంతకాలంగా గోవడలు పడుతున్నాట్టు స్ధానికులు చెపుతున్నారు.
ప.గో జిల్లా జల్పవారిగూడెంలో దారణం
Published Sat, Dec 27 2014 9:12 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM
Advertisement
Advertisement