రూ. 58 లక్షల విలువైన బియ్యం బస్తాలు పట్టివేత | Rs. 58 lakhs worthed rice seized in nellore district | Sakshi

రూ. 58 లక్షల విలువైన బియ్యం బస్తాలు పట్టివేత

Published Sun, Feb 15 2015 9:48 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 PM

Rs. 58 lakhs worthed rice seized in nellore district

నెల్లూరు: నెల్లూరు నగరంలోని స్టోనౌన్ పేటలోని రైస్మిల్లుపై పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు రూ. 50 లక్షల విలువ చేసే బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే జిల్లాలోని కావలి పట్టణంలో పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు లారీలలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బియ్యంతో పాటు లారీలను అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ రూ. 8 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement