చిత్తూరు: జిల్లాలోని వరదయ్య పాలెంలో ఎస్బీఐ ఉద్యోగి చేతి వాటం ప్రదర్శించాడు. బ్యాంక్ లో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహేంధ్ర రూ.1,50 లక్షలను స్వాహా చేశాడు .
విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు మహేంధ్ర పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు .పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.