
సీసలి గ్రామ మహిళలు
మాది సీసలి సమీపంలోని ఎస్సీ కాలనీ. సుమారు 700 కుటుంబాలకు ఇళ్లు లేక, తాగునీటి సౌకర్యం లేక అవస్థలు పడుతున్నాం అంటూ వడ్ల మాణిక్యం, గారం మరియమ్మ, బూడి స్వరూపాణి తదితరులు జగన్మోహన్రెడ్డిని కలుసుకుని తమ గోడు చెప్పుకున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేయాలంటూ జననేతకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment