బాబు సమక్షంలో మంత్రి, ఎమ్మెల్యే వాగ్వాదం | TDP leaders argued before chandrababu in TDP flag hoisting | Sakshi

బాబు సమక్షంలో మంత్రి, ఎమ్మెల్యే వాగ్వాదం

May 28 2017 10:29 AM | Updated on Aug 10 2018 8:23 PM

టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది.

విశాఖపట్టణం: టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. కార్యకర్తలను లోపలికి అనుమతించకపోవడంపై మంత్రి కాల్వ శ్రీనివాసులతో ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ వాగ్వాదానికి దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే మంత్రి కాల్వ తన కార్యకర్తలపై వివక్ష చూపుతున్నారని వాసుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ తర్వాత పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. వాసుపల్లిని బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం చినరాజప్ప రంగంలోకి దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement