కాంగ్రెస్ కార్యాలయంపై ఉపాధ్యాయ జేఏసీ దాడి | Teachers JAC attacked on Kurnool Congress Office | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ కార్యాలయంపై ఉపాధ్యాయ జేఏసీ దాడి

Published Wed, Sep 4 2013 3:17 PM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM

Teachers JAC attacked on Kurnool Congress Office

కర్నూలు: కాంగ్రెస్ కార్యాలయంపై ఉపాధ్యాయ జేఏసీ దాడి చేసింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు,కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తల దీక్షాశిబిరాన్ని ఉపాధ్యాయలు ధ్వంసం చేశారు.  

ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రవాదులు డీసీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంపై టమోటాలు విసిరారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, ఉపాధ్యాయుల మధ్య ఘర్షణ జరిగింది.  కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని  ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement