జంతర్ మంతర్ వద్ద టీడీపీ ఎంపీల ధర్నా | Telugudesam party MPs protest at Jantar Mantar in Newdelhi | Sakshi
Sakshi News home page

జంతర్ మంతర్ వద్ద టీడీపీ ఎంపీల ధర్నా

Published Sun, Oct 13 2013 3:48 PM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM

Telugudesam party MPs protest at Jantar Mantar in Newdelhi

రాష్ట్ర విభజనపై న్యాయం చేయాలంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర ఎంపీలు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ఆదివారం ఆ పార్టీ ఎంపీలు పాల్గొని నిరసన తెలిపారు.

కాగా విభజనపై స్పష్టమైన వైఖరేంటో చెప్పకుండానే ఢిల్లీలో దీక్ష చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి తిరిగి రానున్నారు. మధ్యాహ్నం ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు. అనంతరం హైదరాబాద్ బయల్దేరుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement