మిని వాహనం - లారీ ఢీకొని ముగ్గురి మృతి | Three persons died in accident at Peddipalem Highway | Sakshi
Sakshi News home page

మిని వాహనం - లారీ ఢీకొని ముగ్గురి మృతి

Published Tue, Nov 5 2013 8:14 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ఆనందపురం మండలం పెద్దిపాలెం హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

విశాఖపట్నం: ఆనందపురం మండలం పెద్దిపాలెం హైవే పై జరిగిన  రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.మిని వాహనం, లారీ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.  


మృతులు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ఎస్‌ఎంపురం, బంటుమిల్లి, షేర్ మహ్మద్ పురం  గ్రామాలకు  చెందినవారుగా గుర్తించారు. మృతులలో ఇద్దరి పేర్లు దాసరి రాజు, సంతోష్‌కుమార్ అని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement