తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Tirumala devotees rush is normal | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published Fri, Mar 27 2015 5:31 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 PM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.500 గదులు సులభంగా లభిస్తున్నాయి.  రూ.100 గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 10 కంపార్టుమెంట్లు నిండాయి.
 
గదుల వివరాలు:
 ఉచిత గదులు - 45, రూ.50 గదులు -8
 రూ.500 గదులు - 4 ఖాళీగా ఉన్నాయి.
 రూ.100 గదులు - ఖాళీ లేవు
 
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు :
 
 ఆర్జిత బ్రహ్మోత్సవం - 244,
 సహస్ర దీపాలంకరణసేవ - 156,
 వసంతోత్సవం - 186 ఖాళీగా ఉన్నాయి
 శుక్రవారం ప్రత్యేక సేవ - పూరాభిషేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement