
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.500 గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.100 గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 10 కంపార్టుమెంట్లు నిండాయి.
గదుల వివరాలు:
ఉచిత గదులు - 45, రూ.50 గదులు -8
రూ.500 గదులు - 4 ఖాళీగా ఉన్నాయి.
రూ.100 గదులు - ఖాళీ లేవు
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం - 244,
సహస్ర దీపాలంకరణసేవ - 156,
వసంతోత్సవం - 186 ఖాళీగా ఉన్నాయి
శుక్రవారం ప్రత్యేక సేవ - పూరాభిషేకం