కృష్ణాజిల్లాలో దారుణం | unidentified baby died in krishna district | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లాలో దారుణం

Published Wed, Jun 22 2016 11:57 AM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

unidentified baby died in krishna district

వీరులపాడు: కృష్ణాజిల్లాలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన పసికందును విసిరికొట్టడంతో రాళ్లపై పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన వీరులపాడులో చోటుచేసుకుంది.

మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఒక మగశిశువును స్థానికంగా ఉన్న ఓ ఇంటి ఆవరణలో విసిరేసి వెళ్లిపోయారు. అక్కడ ఉన్న రాళ్లు తగలడంతో శిశువు ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఇంటి యజమాని కుటుంబసభ్యులతో కలసి వేరేచోటికి ఉపాధి కోసం వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement