అక్రమ నిల్వలపై విజిలెన్స్ పంజా | Vigilance officials attacks on mining | Sakshi

అక్రమ నిల్వలపై విజిలెన్స్ పంజా

Published Sat, Oct 31 2015 4:02 PM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

అక్రమ మైనింగ్ నిల్వలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.

అక్రమ మైనింగ్ నిల్వలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారూ రూ. 2 కోట్ల విలువైన బ్లాక్‌లను సీజ్ చేశారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం గైడుగల్ గ్రామంలో అక్రమంగా మైనింగ్ నిల్వ ఉంచారనే సమాచారంతో శనివారం రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు మూడు లారీలతో పాటు, 200 బ్లాక్‌లను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాటి విలువ సుమారూ రూ. 2 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement