కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య | women suicide in vishakapatnam | Sakshi

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

Apr 4 2015 2:52 PM | Updated on Nov 6 2018 7:56 PM

విశాఖ జిల్లాలో కుటుంబకలహాలతో ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

విశాఖపట్టణం : విశాఖ జిల్లాలో కుటుంబకలహాలతో ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శనివారం జిల్లాలోని పాడేరు మండలం ఉప్పెటిపొట్టు గ్రామంలో జరిగింది. వివరాలు..గ్రామానికి చెందిన కిల్లు రంభ(30) గత కొంత కాలంగా కుటుంబ సమస్యలతో భాదపడుతోంది. ఈ క్రమంలోనే శనివారం గ్రామసమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్ట్‌మార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(పాడేరు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement