ఉభయ గోదావరి జిల్లాలకు వైఎస్ జగన్ | YS Jagan Mohan Reddy tour Godavari Districts on June 15,16 | Sakshi
Sakshi News home page

ఉభయ గోదావరి జిల్లాలకు వైఎస్ జగన్

Published Wed, Jun 8 2016 3:36 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ఉభయ గోదావరి జిల్లాలకు వైఎస్ జగన్ - Sakshi

ఉభయ గోదావరి జిల్లాలకు వైఎస్ జగన్

హైదరాబాద్: విజయవాడలో ఈ నెల 13న జరగాల్సిన వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశం 14కు వాయిదా పడిందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.

తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15, 16 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారని ఆయన చెప్పారు. 15న పశ్చిమ గోదావరి, 16న తూర్పు గోదావరి జిల్లాలోని ముంపు మండలాల్లో జగన్ పర్యటిస్తారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement