జేబీ పట్నాయక్ మృతికి వైఎస్ జగన్ సంతాపం | YS Jagan offers condolences to JB Patnaik | Sakshi
Sakshi News home page

జేబీ పట్నాయక్ మృతికి వైఎస్ జగన్ సంతాపం

Published Tue, Apr 21 2015 12:11 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

YS Jagan offers condolences to JB Patnaik

హైదరాబాద్ : ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.  పట్నాయక్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జేబీ పట్నాయక్ గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా జేబీ పట్నాయక్ మృతి పట్ల సంతాపం తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement