వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న వైఎస్ జగన్ బృందం | YS Jagan team arrived at Veligonda project | Sakshi
Sakshi News home page

వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న వైఎస్ జగన్ బృందం

Published Thu, Apr 16 2015 8:15 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న వైఎస్ జగన్ బృందం - Sakshi

వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న వైఎస్ జగన్ బృందం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు.

ఒంగోలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సుయాత్రలో   భాగంగా వైఎస్ జగన్ గురువారం రాత్రి ఇక్కడకు వచ్చారు. ఈ బృందం వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తోంది.

ఉదయం విజయవాడలోని ప్రకాశం బ్యారేజిని పరిశీలించిన ఈ బృందం అక్కడ  రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులతో మాడింది. అనంతరం  ఈ బృందం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement