11,12 తేదీల్లో రచ్చబండ, పల్లెనిద్ర.. | ysrcp conduct Rachabanda and Palle Nidra on 11th and 12th | Sakshi
Sakshi News home page

11,12 తేదీల్లో రచ్చబండ, పల్లెనిద్ర..

Published Thu, Nov 9 2017 3:23 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ysrcp conduct Rachabanda and Palle Nidra on 11th and 12th - Sakshi

సాక్షి, అమరావతి :  ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఈ నెల 11,12 తేదీల్లో రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. పార్టీ నియోజకవర్గ శాసనసభ్యులకు, నియోజకవర్గ సమన్వయకర్తలకు ఆయన  ఆదేశాలు జారీ చేశారు.

ఈ రెండు రోజుల్లో, నియోజకవర్గాల్లోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సమస్యలను తెలుసుకుంటూ శాసనసభ్యులు, నియోజవకర్గ సమన్వయకర్తలు ఆయా కాలనీల్లోనే నిద్ర చేస్తారు. ఆయాన నియోజవర్గాల్లో సమస్యలను, మొత్తంగా సామాజికవర్గాల వారి సమస్యలను తెలుసుకుని ఆ అంశాలను పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకు వస్తారని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement