శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ ఈ అంశంపై స్పందించాలన్నారు. ఇక పార్టీ ఫిరాయింపులపై పరిణామాలు లజ్జాకరంగా ఉన్నాయని ధర్మాన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం లేకుండా చేయడమంటే పౌరులకు గడ్డు కాలమే అని ఆయన అన్నారు.
భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి
Published Wed, Mar 2 2016 11:10 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement