నూజివీడు: కృష్ణాజిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు సతీమణి సుజాతాదేవి ఆకస్మిక మృతిపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపాన్ని తెలిపారు. ఈమేరకు ఆయన మేకా ప్రతాప్ అప్పారావుకు ఫోన్ చేసి పరామర్శించారు. సోమవారం జరిగే సుజాతా దేవి అంత్యక్రియలకు వైఎస్ జగన్ హాజరు కానున్నారు.