సాక్షి, సూర్యాపేట : సూర్యాపేటలోని అంజనపురి కాలనీలో ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు దాడి చేశారు. బాధితురాలిని హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. అర్దరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
మైనర్ బాలికపై యువకుల దాడి
Mar 23 2018 12:25 PM | Updated on Aug 1 2018 2:36 PM
Advertisement
Related News By Category
Related News By Tags
-
మైనర్ బాలికతో ప్రేమ.. టవరెక్కిన యువకుడు
సాక్షి, నల్గొండ : తమ ప్రేమను బతికంచండంటూ ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి సెల్ టవర్ ఎక్కిన ఘటన నల్గొండ జిల్లాలో కలకలం సృష్టించింది. కొండమల్లేపల్లికి గ్రామానికి చెందిన ఓ యువకుడు మంగళవారం ఉదయం సెల్టవర్ ...
-
బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడికి జైలు
మాచర్ల: బాలిక కిడ్నాప్ కేసులో నిందితునికి రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పింది. మాచర్ల అర్బన్ సీఐ సత్యకైలాష్నాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గి మండలం ...
-
పండ్లు కొనిస్తానని తీసుకెళ్లి..
గూడురు: ఆరవ తరగతి విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా గూడూరు మండలం పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో ఉంట...
-
బాలికపై యువకుడి అత్యాచారం!
నిజామాబాద్: ఓ చిన్నారిపై యువకుడు అత్యాచారం చేశాడు. సిరికొండ మండలం వాడి గ్రామంలో ఈ దారుణం జరిగింది. అత్యాచారం చేసిన యువకుడు పారిపోయాడు. బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసుల...
-
భారత్-పాక్ సరిహద్దుల్లో కలకలం.. ఆ కుళ్లిన మృతదేహాలు ఎవరివి?
జైసల్మేర్: రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలోని భారత్-పాక్ సరిహద్దుల్లో పాక్షికంగా కుళ్లిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ మృతదేహాలు ఒక మైనర్ బాలిక, మరో యు...
Advertisement