150 ఎరువుల బస్తాలు స్వాధీనం | 150 bags of fertilizer Seized | Sakshi

150 ఎరువుల బస్తాలు స్వాధీనం

Jul 22 2016 6:35 PM | Updated on Jun 4 2019 5:16 PM

అక్రమంగా తరలిస్తున్న 150 బస్తాల ఎరువులను వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం సమీపంలో అక్రమంగా తరలిస్తోన్న 150 బస్తాల ఎరువులను వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement