జిల్లాకు చేరిన 45 వేల ఎల్‌ఈడీ బల్బులు | 45000 led bulbs in district | Sakshi
Sakshi News home page

జిల్లాకు చేరిన 45 వేల ఎల్‌ఈడీ బల్బులు

Published Wed, Feb 1 2017 10:46 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

45000 led bulbs in district

అనంతపురం అగ్రికల్చర్‌ : తొమ్మిది వాట్స్‌ సామర్థ్యం కలిగిన 45 వేల ఎల్‌ఈడీ బల్బులు బుధవారం జిల్లాకు వచ్చినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఆర్‌ఎన్‌ ప్రసాదరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రెండు చొప్పున ఎల్‌ఈడీలు ఉచితంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 5 వేలు పంపిణీ చేయగా తాజాగా 45 వేలు వచ్చాయన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 96 వేల కుటుంబాలు గుర్తించామని తెలిపారు. ఈనెలాఖరులోగా అందరికీ ఎల్‌ఈడీలు అందజేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement