కళాశాలకు వె ళ్లడం ఇష్టంలేక.. | A student committed suicide | Sakshi
Sakshi News home page

కళాశాలకు వె ళ్లడం ఇష్టంలేక..

Published Wed, Aug 3 2016 3:51 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

కళాశాలకు వెళ్లడం ఇష్టం లేని విద్యార్థిని పురుగుల మందు తాగి బలవన్మరనానికి పాల్పడింది.

కళాశాలకు వెళ్లడం ఇష్టం లేని విద్యార్థిని పురుగుల మందు తాగి బలవన్మరనానికి పాల్పడింది. ఈ సఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గరుగు చింతలపల్లి గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన లావణ్యేశ్వరి(16) తాడిపత్రిలోని సాయి కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటోంది. దీంతో తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లమని మందలించడంతో.. మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement