విశ్వశాంతి అఖండ బ్రహ్మయజ్ఞం | Akhanda yagnam for krishna puskaras success | Sakshi
Sakshi News home page

విశ్వశాంతి అఖండ బ్రహ్మయజ్ఞం

Published Fri, Aug 12 2016 5:39 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

Akhanda yagnam for krishna puskaras success

తంగెడ (దాచేపల్లి) : కృష్ణా నది ఒడ్డున లోక కల్యాణం కోసం,కృష్ణా పుష్కరాలు విజయవంతంగా జరగాలని కోరుతూ తంగెడ సమీపంలోని  యాగశాలలో విశ్వశాంతి అఖండ బ్రహ్మ యజ్ఞం శుక్రవారం ప్రారంభమైంది. మహిమగాది గురుపీఠం ఆధ్వర్యంలో సాధు శ్రీధర్‌దాసు స్వామీజీ పర్యవేక్షణలో 12 రోజుల పాటు ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తారు. ఒరిస్సాకు చెందిన 12 మంది సాధువులు బ్రహ్మ యజ్ఞం (ధుని), అఖండ జ్యోతి ప్రజ్వలన ప్రారంభించారు. కార్యక్రమంలో భక్తులు కోగంటి శివన్నారాయణ, మందపాటి రమేష్‌రెడ్డి, బత్తుల వెంకయ్య, శానంపూడి కష్ణారెడ్డి, నెల్లూరి బ్రహ్మయ్య పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement