హైదరాబాద్:
తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న టీచర్, పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ ఎంపిక చేయనున్నట్లు ఆ పార్టీ కన్వీనర్ సుశీల్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. పూలే, అంబేడ్కర్ల ఆశయాల స్ఫూర్తితో సామాజిక సమస్యలను పరిష్కరించే దృఢ చిత్తం కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాను allindiabcobc@gmail.comకి పంపాల్సిందిగా కోరుతున్నారు.
అలాగే త్వరలో జరగబోయే కార్యవర్గం ఎన్నికల్లో పోటీ చేసే ఔత్సాహికులు తమ వివరాలను పంపొచ్చని సుశీల్ కుమార్ తెలిపారు.
ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ తరుఫున ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక
Published Thu, Feb 16 2017 7:45 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement