దంపతుల ఆత్మహత్యాయత్నం | Couple attempts suicide | Sakshi

దంపతుల ఆత్మహత్యాయత్నం

Sep 27 2016 5:24 PM | Updated on Jul 10 2019 7:55 PM

ఒంటిపై కిరోసిన్ పోసుకుని దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.

తిమ్మాపూర్ (కరీంనగర్ జిల్లా) : ఒంటిపై కిరోసిన్ పోసుకుని దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన తిమ్మాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. తిమ్మాపూర్‌కు చెందిన బత్తిన రాజు, ఆయన భార్య కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో గాయాలయ్యాయి. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement