
మహానందిలో గోశాల ప్రారంభం
మహానంది క్షేత్రంలో సుమారు రూ. 15లక్షలతో నిర్మించిన గోశాలను శనివారం.. హైదరాబాద్కు చెందిన మాజీ శాసనసభ్యులు వెంకటేశ్గౌడు, కార్పొరేటర్ శ్రీశైలం గౌడులు ప్రారంభించారు.
Published Sat, Apr 29 2017 10:39 PM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM
మహానందిలో గోశాల ప్రారంభం
మహానంది క్షేత్రంలో సుమారు రూ. 15లక్షలతో నిర్మించిన గోశాలను శనివారం.. హైదరాబాద్కు చెందిన మాజీ శాసనసభ్యులు వెంకటేశ్గౌడు, కార్పొరేటర్ శ్రీశైలం గౌడులు ప్రారంభించారు.