శబరిపీఠంలో ‘హరితహారం’ | Harithaharm in Shabaripeetam | Sakshi
Sakshi News home page

శబరిపీఠంలో ‘హరితహారం’

Published Thu, Aug 18 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

మొక్కలు నాటుతున్న భక్తులు

మొక్కలు నాటుతున్న భక్తులు

నారాయణపేట రూరల్‌ : పట్టణ శివారులోని వల్లంపల్లిరోడ్డులో గల శబరి పీఠంలో గురువారం అఖిల భారత అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కాకర్ల భీమయ్య అయ్యప్పస్వామి చిత్రపటానికి పూజలు నిర్వహించి అర్చకుల వేధ మంత్రోచ్ఛరణాల మధ్య రావి, జమ్మి, మర్రి, వేప మొక్కలు నాటి పుష్కరాల నుంచి తెచ్చిన నీటిని పోశారు.  కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు పోషల్‌నారాయణ, ఓంప్రకాష్, సంజీవ్, రఘు, నగేష్, వెంకటేష్, మల్లేష్, పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement