'పులి'పై నాగార్జున సవారీ.. | Hero Nagarjuna riding bullet in gannavaram airport | Sakshi
Sakshi News home page

'పులి'పై నాగార్జున సవారీ..

Published Thu, Sep 10 2015 10:59 AM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

'పులి'పై నాగార్జున సవారీ.. - Sakshi

'పులి'పై నాగార్జున సవారీ..

కింగ్ అక్కినేని నాగార్జున బుధవారం కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో సందడి చేశారు. విజయవాడ కల్యాణ్ జువెల్లర్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి విమానంలో ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా విజయవాడ ఆటో నగర్కు చెందిన ఐరన్ వ్యాపారి సురేష్...పులి ముఖాకృతితో ఉన్న రూ.20 లక్షల విలువైన విదేశీ బుల్లెట్ను విమానాశ్రయ ప్రాంగణంలో నాగార్జునతో నడిపించి తమ ముచ్చట తీర్చుకున్నాడు. కాగా నాగార్జునను చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement