నేడు హైకోర్టు న్యాయమూర్తులు రాక | high court judges comes today | Sakshi
Sakshi News home page

నేడు హైకోర్టు న్యాయమూర్తులు రాక

Published Fri, Sep 30 2016 9:53 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

high court judges comes today

ఎస్కేయూ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల  ఉమ్మడి  హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సి. ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ ఏవీ శేషసాయి శనివారం అనంతపురానికి వచ్చేస్తున్నారు. విజయనగర లా కళాశాలలో ‘ప్రొసీడరియల్‌ లా అండ్‌ ఇట్స్‌ ప్రాక్టికల్‌ డైమెన్సెస్‌ ఇన్‌క్లూడింగ్‌ ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌’  అనే అంశంపై జరగనున్న జాతీయ సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో  జిల్లా జడ్జి ఏ. హరిహరనాథ శర్మతో పాటు  ఎస్కేయూ వీసీ రాజగోపాల్, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఏ. నరసింహారెడ్డి హాజరుకానున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement