తిరుమల మొదటి ఘాట్రోడ్డులోని 22వ మలుపు వద్ద గురువారం జీపు బోల్తా పడింది.
తిరుమల మొదటి ఘాట్రోడ్డులోని 22వ మలుపు వద్ద గురువారం జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది భక్తులకు గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.