రూ. 49కే బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ లైన్‌ | land line @ Rs.49 | Sakshi
Sakshi News home page

రూ. 49కే బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ లైన్‌

Aug 20 2016 8:08 PM | Updated on Sep 4 2017 10:06 AM

రూ. 49కే బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ లైన్‌

రూ. 49కే బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ లైన్‌

నెలకు రూ. 49కే ల్యాండ్‌ లైన్‌ కనెక్షన్, ప్రీపెయిడ్‌ సిమ్, ఇన్‌స్టలేషన్‌ను అందించనున్నామని బీఎస్‌ఎన్‌ఎల్‌ జిల్లా ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ పూర్ణచంద్రరావు ఒక ప్రకటనలో తెలి పారు.

విజయవాడ (మధురానగర్‌) :
 నెలకు రూ. 49కే ల్యాండ్‌ లైన్‌ కనెక్షన్, ప్రీపెయిడ్‌ సిమ్, ఇన్‌స్టలేషన్‌ను అందించనున్నామని బీఎస్‌ఎన్‌ఎల్‌ జిల్లా ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ పూర్ణచంద్రరావు ఒక ప్రకటనలో తెలి పారు. బీఎస్‌ఎఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ నుంచి దేశమంతా ఏ నెట్‌వర్క్‌కైనా  రాత్రి 9నుంచి ఉదయం 7గంటల వరకు ఉచి తంగా మాట్లాడుకోవచ్చునని చెప్పారు.

 ఆదివారం 24 గంటలూ ఉచితంగా మాట్లాడుకోవచ్చన్నారు.మరిన్ని వివరాలకు బీఎఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్‌ కేర్‌ సెంటర్లలో సంప్రదించవచ్చు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement