విజయవాడ: కాపు కార్పొరేషన్కు 3 లక్షల దరఖాస్తులు వచ్చాయని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ పేర్కొన్నారు. ఈ నెల 25న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కాపులకు రుణాలు పంపిణీ చేస్తామని చెప్పారు.
శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపులకు 350 కోట్ల రూపాయల వరకు రుణాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రామానుజయ తెలిపారు.
'25న కాపులకు రుణాలు పంపిణీ చేస్తాం'
Published Sat, Feb 20 2016 5:52 PM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM
Advertisement
Advertisement