బైక్‌ను ఢీకొట్టిన లారీ..ఇద్దరి మృతి | lorry hits the bike two died | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన లారీ..ఇద్దరి మృతి

Published Sun, Apr 9 2017 6:59 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

lorry hits the bike two died

తల్లాడ(ఖమ్మం జిల్లా): ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక మండలం నూతన్‌కల్‌ వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. మృతులను పెనుబల్లి మండలం దుబ్బాయిగూడెం గ్రామానికి చెందిన రావూరి శ్రీనివాస్‌, రావూరి రవిలు గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement