మంత్రులు హరీశ్, ఈటెల పడవ షికారు.. | Ministers harish and eetela is at kotilingala ghat | Sakshi
Sakshi News home page

మంత్రులు హరీశ్, ఈటెల పడవ షికారు..

Published Sun, Jul 19 2015 1:24 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

మంత్రులు హరీశ్, ఈటెల పడవ షికారు.. - Sakshi

లక్కెట్టిపేట్ (ఆదిలాబాద్): రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్ ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట పుష్కర ఘాట్‌ను ఆదివారం సందర్శించారు. దండెపల్లిలోని గూడెం పుష్కర ఘాట్ వద్ద కూడా పుష్కర ఏర్పాట్లు, పనులను పరిశీలించారు. అక్కడ భక్తులకు అందుతున్న వసతులను పరిశీలించారు. అనంతరం గోదావరిలో పడవపై బయల్దేరి సమీపంలోని కోటిలింగాల పుష్కరఘాట్ చేరుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement