ఆస్పత్రిలో చిన్నారి మృతి: కుటుంబ సభ్యుల ధర్నా | Newborn's death: Parents accuse hospital | Sakshi

ఆస్పత్రిలో చిన్నారి మృతి: కుటుంబ సభ్యుల ధర్నా

Aug 1 2015 9:34 PM | Updated on Oct 4 2018 8:29 PM

అప్పుడే పుట్టిన శిశువు ఆస్పత్రిలో మృతి చెందింది.

ఆదిలాబాద్: అప్పుడే పుట్టిన శిశువు ఆస్పత్రిలో మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ చిన్నారి ప్రాణాలొదిలిందని బంధువులు ఆస్పత్రి గేట్ వద్ద ధర్నాకు దిగారు. వివరాలు..రామకృష్ణాపూర్కు చెందిన సింగరేణి కార్మికుడు శంకర్ కూమార్తె శనివారం ఆస్పత్రిలో ప్రసవించింది. ఆ శిశవుకు పరీక్షలు చేస్తుండగా పుట్టిన 30 నిమిషాలకే మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్షంతోనే చిన్నారి మృతి చెందిందని బంధవులు ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement