విజయవాడ: 2019 తో తెలుగుదేశం పార్టీ ఆయుష్షు ముగిసిపోతుందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. 2050 వరకు తానే సీఎం అంటూ చంద్రబాబు నాయుడు కలలు కంటున్నారని విమర్శించారు. సోమవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.
రెండేళ్లలో టీడీపీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. దీనిపై జూన్లో సీఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడే చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని రఘువీరా విమర్శించారు.
'2019 తో టీడీపీ ఆయుష్షు ఖతం'
Published Mon, May 30 2016 5:56 PM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM
Advertisement
Advertisement