'కేసీఆర్ సంతకం పెడితే బాబు జైలుకే' | raghuveera reddy takes on chandrababu | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ సంతకం పెడితే బాబు జైలుకే'

Published Sat, May 14 2016 12:08 PM | Last Updated on Sat, Aug 18 2018 9:13 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి శనివారం విశాఖపట్నంలో నిప్పులు చెరిగారు.

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి శనివారం విశాఖపట్నంలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు అసమర్థతవల్లే తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడే చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడటం లేదని విమర్శించారు. కేసీఆర్ సంతకం పెడితే చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖామన్నారు. ప్రత్యేక హోదాపై అన్ని పక్షాలను కలుపుకుని పోరాడతామని రఘువీరారెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement