
సాంస్కృతిక వికాసానికి నిధులు కేటాయించాలి
నూతన రాజధానిలో సాంస్కృతిక వికాసానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ డిమాండ్ చేశారు. జాషువా సాంస్కృతిక వేదిక నిర్వహణలో సోమవారం స్థానిక ఎంబీ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
Published Mon, Sep 26 2016 10:35 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
సాంస్కృతిక వికాసానికి నిధులు కేటాయించాలి
నూతన రాజధానిలో సాంస్కృతిక వికాసానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ డిమాండ్ చేశారు. జాషువా సాంస్కృతిక వేదిక నిర్వహణలో సోమవారం స్థానిక ఎంబీ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు.