పట్టపగలే ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. జడ్చర్ల పట్టణం కేకేనగర్లో ఎంపీపీ లక్ష్మి కుటుంబంతో కలిసి సొంతింట్లో నివాసముంటున్నారు.
- 12తులాల బంగారు నగలు, రూ.1.1లక్షల అపహరణ
Published Tue, Aug 9 2016 2:12 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
పట్టపగలే ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. జడ్చర్ల పట్టణం కేకేనగర్లో ఎంపీపీ లక్ష్మి కుటుంబంతో కలిసి సొంతింట్లో నివాసముంటున్నారు.