జాతీయ క్రికెట్‌ టోర్నీకి శ్రీనివాస్‌ ఎంపిక | Srinivas selected for national cricket tournament | Sakshi
Sakshi News home page

జాతీయ క్రికెట్‌ టోర్నీకి శ్రీనివాస్‌ ఎంపిక

Published Thu, Sep 1 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

Srinivas selected for national cricket tournament

నెక్కొండ: నెక్కొం డ మండల కేం ద్రానికి చెందిన గోపగాని శ్రీనివా స్‌ నవంబర్‌లో ఢి ల్లీలో జరిగే జాతీ య క్రికెట్‌ క్రీడల కు ఎంపికయ్యాడు. స్థానిక శ్రీ వికాస్‌ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీనివాస్‌ ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన అండర్‌–19 క్రికెట్‌ పో టీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చాడు. జాతీయ స్థాయికి ఎంపికైన శ్రీనివాస్‌ను కళాశాల యాజమాన్యం శాలువతో సన్మానించి మె మెంటో అందజేసింది.  కళాశాలల డైరెక్టర్లు తిప్పని వెంకన్న, చల్లా క్రిష్ణారెడ్డి, కూతురు మహేందర్‌రెడ్డి, తాటిపర్తి అంజన్‌రెడ్డి, కొత్త మధూకర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, నాగరాజు, రవి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ రెం టల ఆనందరావు పాల్గొన్నారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement