
రావణ వాహనంపై శ్రీశైలేశుడు
శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లు రావణవాహనాన్ని అధిష్టించగా, శ్రీభ్రమరాంబాదేవి చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Published Mon, Oct 3 2016 10:23 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
రావణ వాహనంపై శ్రీశైలేశుడు
శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లు రావణవాహనాన్ని అధిష్టించగా, శ్రీభ్రమరాంబాదేవి చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.