గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెమ్మోడి పుష్కర ఘాట్ వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని తొలగించరాదని పేర్కొంటూ పెన్మోడి గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. పెన్మోడి- పులిగడ్డ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రజల ఆందోళన కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఆలయం తొలగించరాదని రాస్తారోకో
Published Mon, Aug 8 2016 5:26 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement