విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం గుడుగుపల్లి వద్ద ఎక్సైజ్ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించి... వారిపై కేసు నమోదు చేశారు.
100 కేజీల గంజాయి స్వాధీనం
Published Wed, Dec 9 2015 9:40 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM
Advertisement
Advertisement