ఆపరేషన్ చేయించి బంగారం స్వాధీనం చేసుకున్నారు! | 350 grams gold seized from a passenger at shamshabad | Sakshi
Sakshi News home page

ఆపరేషన్ చేయించి బంగారం స్వాధీనం చేసుకున్నారు!

Published Fri, Dec 26 2014 9:27 PM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM

ఆపరేషన్ చేయించి బంగారం స్వాధీనం చేసుకున్నారు!

ఆపరేషన్ చేయించి బంగారం స్వాధీనం చేసుకున్నారు!

హైదరాబాద్: అధికారుల కళ్లుగప్పి బంగారం స్మగ్లింగ్ చేసేందుకు ఓ వ్యక్తి వేసిన ఎత్తుగడ వికటించి జైలుపాలయ్యాడు. అబ్దుల్ హలీమ్ అనే వ్యక్తి 350 గ్రాముల బంగారాన్ని టాబ్లెట్ల రూపంలో తయారు చేసి మింగాడు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన అబ్దుల్ను ఈ నెల 24న శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రికి తరలించి ఆపరేషన్ చేయించారు. వైద్యులు అబ్దుల్కు ఆపరేషన్ చేసి బంగారం బయటకు తీశారు. అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement