భారీగా నకిలీ విత్తనాల పట్టివేత | police seizes Fake seeds | Sakshi
Sakshi News home page

భారీగా నకిలీ విత్తనాల పట్టివేత

Published Mon, Jun 12 2017 7:54 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

police seizes Fake seeds

హైదరాబాద్‌: శంషాబాద్‌లోని ఆర్బీనగర్ లో నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రంపై ఎస్‌ఓటీ పోలీసుల దాడులు నిర్వహించారు. సుమారు రూ. కోటి తొమ్మిది లక్షల విలువజేసే నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి రవికుమార్‌, శ్రీనివాస్‌ అనే ఇద్దరిని అరెస్ట్‌ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరో పది మంది నిర్వాహకులు పరారయ్యారని, రెండు కార్లు, ఒక డీసీఎం  స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్‌ డీసీపీ పద్మజా తెలిపారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement