తుపాను కారణంగా 40 రైళ్ల రద్దు | 40 trains canceled due to storm | Sakshi
Sakshi News home page

తుపాను కారణంగా 40 రైళ్ల రద్దు

Published Sat, Oct 11 2014 7:01 PM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

తుపాను కారణంగా 40 రైళ్ల రద్దు

తుపాను కారణంగా 40 రైళ్ల రద్దు

హైదరాబాద్: హుదూద్ పెను తుపాను నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. తుపాను  కారణంగా ముందు జాగ్రత్త చర్యగా 40 రైళ్లను రద్దు చేసింది.  29 రైళ్లను దారి మళ్లించింది.

రద్దయిన కొన్ని రైళ్ల వివరాలు:
విజయవాడ-విశాఖపట్నం, విశాఖపట్నం-విజయవాడ(రత్నాచల్)
విశాఖ-తిరుపతి, తిరుపతి - విశాఖ( తిరుమల ఎక్స్ప్రెస్)
భువనేశ్వర్-తిరుపతి, తిరుపతి-భువనేశ్వర్ ఎక్స్ప్రెస్
విశాఖపట్నం-సికింద్రాబాద్, సికింద్రాబాద్-విశాఖపట్నం (దురంతో ఎక్స్ప్రెస్)
విశాఖ-సికింద్రాబాద్, సికింద్రాబాద్-విశాఖ (గరీబ్ రథ్)
గుంటూరు-విశాఖ (సింహాద్రి ఎక్స్ప్రెస్)
భువనేశ్వర్-బెంగళూరు సిటీ ఎక్స్ప్రెస్
భువనేశ్వర్ -యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్
పూరి-చెన్నై ఎక్స్ప్రెస్
విశాఖ-నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్
ముంబై-భువనేశ్వర్ (కోణార్క్ ఎక్స్ప్రెస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement